రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్హన్మకొండలో దళిత కుటుంబాలకు నీరు, విద్యుత్ తక్షణమే పునరుద్దరించాలనీ, వారికి రక్షణ కల్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. హన్మకొండ చెరబండరాజు నగర్కు చెందిన 30 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన నివాసితులు చట్టబద్ధమైన హౌస్సైట్ పట్టాలు ఉన్నప్పటికీ తాగునీటి సరఫరా అక్రమంగా నిలిపివేయడం, ఇళ్ల కూల్చివేత బెదిరింపులు చేయడం, కుల ఆధారిత వివక్షకు గురిచేయడం జరుగుతోందని కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదును […]
The post దళిత కుటుంబాలకు నీరు, విద్యుత్ తక్షణమే పునరుద్దరించాలి appeared first on Navatelangana.
Leave A Comment