ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ధ్యారపోగు వెంకటేష్ నిర్విన్ లో ఘనంగా పౌరహక్కుల దినోత్సవంనవతెలంగాణ – వనపర్తిదళితులు రాజకీయంగా ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని, సమాజంలో చైతన్యం కలిగిన వారంతా వారికి సహకరించాలని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ద్యారపోగు వెంకటేష్ అన్నారు. పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా కొత్తకోట మండల్ నిర్విన్ గ్రామంలో శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ వనపర్తి జిల్లా పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమంలో […]
The post దళితులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి appeared first on Navatelangana.
Leave A Comment