అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి ..నవతెలంగాణ- మునుగోడురైతులకు ఉపయోగపడాల్సిన మార్కెట్ యార్డ్ నిబంధనలకు విరుద్ధంగా దళారు వ్యాపారులకు మునుగోడు మార్కెట్ యార్డ్ అడ్డాగా మారిందని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిబంధనాలకు విరుద్ధంగా దళారులకు కొమ్ముకాసే విధంగా దళారు వ్యాపారులకు మార్కెట్ యార్డును లీజుకి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు..? నిబంధనాలను […]
The post దళారి వ్యాపారులకు అడ్డగా మారిన మార్కెట్ యార్డ్.. appeared first on Navatelangana.
Leave A Comment