• Login / Register
  • Site Logo

    దగ్గు మందు మరణాలపై సుప్రీం ఆగ్రహం.. సంస్థ, అధికారులకు సమన్లు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: ఉజ్బెకిస్థాన్, గాంబియా దేశాలలో భారతీయ దగ్గు మందుల వల్ల పిల్లలు మరణించిన ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. నాణ్యతా ప్రమాణాలు లేని ఔషధాల తయారీ, అమ్మకాలకు పాల్పడిన ఫార్మా సంస్థ, దాని అధికారులకు సమన్లు జారీ చేసింది. డబ్బు కోసమే ఈ వ్యాపారం చేస్తున్నారా? మీ చర్యల వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతింటోంది అని ధర్మాసనం మండిపడింది. ఈ కేసులో ఫార్మా సంస్థ, కొందరు అధికారులపై 2024 జనవరిలో యూపీలోని గౌతమ బుద్ధ […]

    The post దగ్గు మందు మరణాలపై సుప్రీం ఆగ్రహం.. సంస్థ, అధికారులకు సమన్లు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment