• Login / Register
  • Site Logo

    దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్.. నేటి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: భారత్–దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ నేటి నుంచే ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఉదయం 9:30కు తొలి టెస్ట్ మొదలవుతుంది. ఆస్ట్రేలియా పర్యటన పూర్తిచేసుకున్న టీమిండియా ఇప్పుడు టెస్ట్ మోడ్‌లోకి ప్రవేశించింది. స్పిన్‌కు అనుకూలంగా ఉండే ఈడెన్ పిచ్ దృష్ట్యా వాషింగ్టన్ సుందర్, జడేజా, కుల్దీప్‌లతో భారత్ బరిలోకి దిగనుంది. ఈ సిరీస్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్ ప్రసారం చేస్తున్నాయి

    The post దక్షిణాఫ్రికా వర్సెస్ భార‌త్.. నేటి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment