నవతెలంగాణ-తాడూర్తాడూరు మండల కేంద్రంలోనిదంచి కొడుతున్న వాన నిత్యం వానలు పడడంతో రైతులు ప్రజలు మేకలు గేదెలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి రైతులు పండించిన ఎంతోకొంత చేతికి వచ్చే సమయంలోనే వర్షాలు రావడంతో నష్టం వాటిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఆ రైతులను ఆదుకొని ఎకరాకు 25000 నష్టపరిహారం ఇవ్వాలని రైతులు పరశురాములు రాజు శేఖర్ ఆంజనేయులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు
The post దంచి కొడుతున్న వాన appeared first on Navatelangana.
Leave A Comment