• Login / Register
  • Site Logo

    త్వరలో వచ్చే సంజీవని పథకంతో ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల వరకు లబ్ధి : మంత్రి గొట్టిపాటి

    Rss వార్తలు
    పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దేశంలో ఎక్కడ అమలు కాని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు అవుతున్నాయని చెప్పారు.
    Read More...

    Leave A Comment