రీ సర్వే చేయాలి: తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత నవతెలంగాణ-కేశంపేటపెద్దల భూములను కాపాడటానికి త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ను మార్చి.. పేదల కడుపు కొట్టడం సరికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని తొమ్మిది రేకుల గ్రామంలో గురువారం రాత్రి త్రిబుల్ ఆర్ భూ నిర్వాసిత రైతులను కలిసి సంఘీభావం తెలిపారు. జాగృతి తాలూకా కన్వీనర్ సీమల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కవిత మాట్లాడారు. […]
The post త్రిబుల్ఆర్లో జరుగుతున్నది పెద్ద కుట్ర appeared first on Navatelangana.
Leave A Comment