– చారిత్రాత్మకమన్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్– సూపర్ సిక్స్తో సంక్షేమం.. సంపద సృష్టి లక్ష్యమని వెల్లడి– ఆకట్టుకున్న శకటాలుఅమరావతి : సూపర్ సిక్స్ అమలుతో సంక్షేమం, సంపదను సృష్టించడంతో పాటు, అసమానతల తగ్గింపే ప్రభుత్వ లక్ష్యమని గవర్నర్ ఎస్ అబ్ధుల్ నజీర్ అన్నారు. సమైక్య రాష్ట్ర విభజన తరువాత తొలిసారి రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం జరిగాయి. ఈ వేడుకల్లో సిఎం చంద్రబాబునాయుడు దంపతులు, డిప్యూటీ సిఎం పవన్కల్యాణ్ దంపతులు, ఐటి మంత్రి […]
The post తొలిసారి అమరావతిలో… ఘనంగా గణతంత్ర వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment