• Login / Register
  • Site Logo

    తేజిస్వీ యాదవ్తో కలిసి రాహుల్ మరో యాత్రకు సన్నద్ధం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహ‌ర్ అసెంబ్లీ ఎన్నిక‌ల యుద్ధానికి ప్ర‌ధాన కూట‌ములైన ఎన్డేయే, ఇండియా బ్లాక్ తో పాటు ప‌లు ప్రాంతీయ పార్టీలు స‌న్న‌ద్థమవుతున్నాయి. ఈక్ర‌మంలో ఇండియా బ్లాక్ లో ప్ర‌ధాన పార్టీ కాంగ్రెస్ 40మందితో ఆ పార్టీ స్టార్ క్యాపెయిన‌ర్ల‌ను రంగంలోకి దింపిన విష‌యం తెలిసిందే. రెండు ద‌శ‌ల్లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం నిర్వ‌హించ‌డానికి ప‌క‌డ్బందీ ప్లాన్ ర‌చించింది. న‌వంబ‌ర్ 6న మొద‌టి ద‌ఫాలో 121 స్థానాల‌కు ఎన్నికులు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో ఉన్న స‌మ‌యాన్ని స‌ద్వినియోగించుకోవాల‌ని […]

    The post తేజిస్వీ యాద‌వ్‌తో క‌లిసి రాహుల్ మ‌రో యాత్ర‌కు స‌న్న‌ద్ధం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment