నవతెలంగాణ – జుక్కల్ ఈ నెల 30న కామారెడ్డి జిల్లా కేంద్రం లోని విజ్ఞాన్ భారతి కళాశాలలో జరిగే 3 వ జిల్లా మహాసభను జిల్లాలోని అన్ని మండలాల్లోని ప్రతి గ్రామ రైతులు, పేద మధ్య తరగతి రైతులతో పాటు అసైన్డ్ పోడు రైతులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా నాయకుడు సురేష్ గోండ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో రైతు సంఘం ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల కాలంలో రైతుల […]
The post తెలంగాణ రైతు సంఘం 3వ మహా సభను జయప్రదం చెయ్యండి.. appeared first on Navatelangana.
Leave A Comment