టెలివిజన్ రంగంలో ప్రతిభను గుర్తించి, సత్కరించేందుకు ‘తెలంగాణ టెలివిజన్ అవార్డ్స్ 2024’ నిర్వహణకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ అవార్డ్స్కు సంబంధించిన విధానాలు, నియమావళి, లోగో రూపకల్పన వంటి అంశాలను ఖరారు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 15 మంది సభ్యుల కమిటీకి టీజీఎఫ్డీసీ ఎండి కన్వీనర్గా ఉంటారు. నిర్మాత శరత్ మరార్ ఛైర్మన్గా ఈ కమిటీలో టెలివిజన్ పరిశ్రమ నుండి కె.బాపినీడు, మంజుల నాయుడు, పి.కిరణ్ వంటి తదితర ఇతర ప్రముఖ […]
The post తెలంగాణ టెలివిజన్ అవార్డుల చైర్మన్గా శరత్ మరార్ appeared first on Navatelangana.
Leave A Comment