• Login / Register
  • Site Logo

    తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నామని, మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తామని తెలిపారు. తమ పార్టీ పేరులో ‘తెలంగాణ’ ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే సిద్దిపేట మొదటి ప్రాధాన్యత అన్నారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆర్టీసీని […]

    The post తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment