• Login / Register
  • Site Logo

    తెలంగాణ జాగృతిలో చేరిన కరిపే రాజు వంజరి

    Rss వార్తలు

    నవతెలంగాణ-కంఠేశ్వర్తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత చే తెలంగాణ జాగృతిలో కరిపిరాజు వంజరి గురువారం చేరారు. నాడు తెలంగాణ స్వరాష్ట్రం కోసం టిఆర్ఎస్ పార్టీలో నేడు సాధించుకున్న స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలకు సామాజిక మార్పుకోసం ,బీసీ ల అభ్యున్నతి కోసం, ఉద్యమ ఆకాంక్షల కోసం, తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటూ ప్రజా గొంతుకై  తెలంగాణ ప్రజల సమస్యలపై  న్యాయ పోరాటం చేస్తున్న కవితక్క కోసం ,జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన జాగృతి జనం బాటకు ఆకర్షితున్నయి  జాగృతిలో […]

    The post తెలంగాణ జాగృతిలో చేరిన కరిపే రాజు వంజరి  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment