రాష్ట్ర చైర్మెన్గా ప్రొఫెసర్ కోదండరాం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మెన్గా ప్రొఫెసర్ ఎం కోదండరాంను ఎన్నుకున్నారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమ సంఘాలు, తెలంగాణ టీజేఏసీ సంఘాల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యమకారులు తమ ఆకాంక్షల సాధన కోసం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం కోదండరాం నేతృత్వంలో పని చేస్తామని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా […]
The post తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ కమిటీ appeared first on Navatelangana.
Leave A Comment