• Login / Register
  • Site Logo

    తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు

    Rss వార్తలు

    సీఎస్‌ కే రామకృష్ణారావు ఉత్తర్వులునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానంపై పథకం సజావుగా అమలు చేసేందుకు వీలుగా అధ్యయనానికి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఎస్‌ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి సంక్షేమశాఖ ప్రత్యేక సీఎస్‌ చైర్మెన్‌గా, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి వైస్‌ చైర్మెన్‌గా, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా ఉన్నారు. సభ్యులుగా విద్య, ఎస్సీ అభివృద్ధి, బీసీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమ శాఖల కార్యదర్శులు, రాష్ట్ర […]

    The post తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment