• Login / Register
  • Site Logo

    తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నాం

    Rss వార్తలు

    సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన విన్‌గ్రూప్‌ ఆసియా సీఈఓ ఫామ్‌ సాన్‌ చౌ నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు విన్‌గ్రూప్‌ ముందుకొచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎంను విన్‌గ్రూప్‌ ఆసియా సీఈఓ ఫామ్‌ సాన్‌ చౌ మర్యాదపూర్వకంగా కలిశారు. తుగ్లక్‌ రోడ్‌లోని సీఎం అధికారిక నివాసంలో జరిగిన ఈ భేటీలో… తెలంగాణ రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులను స్థాపించడానికి ఫామ్‌ సాన్‌ చౌ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఈవీ) […]

    The post తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నాం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment