సీఎం రేవంత్రెడ్డిని కలిసిన విన్గ్రూప్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు విన్గ్రూప్ ముందుకొచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎంను విన్గ్రూప్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ మర్యాదపూర్వకంగా కలిశారు. తుగ్లక్ రోడ్లోని సీఎం అధికారిక నివాసంలో జరిగిన ఈ భేటీలో… తెలంగాణ రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులను స్థాపించడానికి ఫామ్ సాన్ చౌ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) […]
The post తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నాం appeared first on Navatelangana.
Leave A Comment