• Login / Register
  • Site Logo

    తెలంగాణలో నేటి నుంచి కొత్త విధానం అమలు

    Rss వార్తలు

    నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో వాహన కొనుగోలుదారులకు ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పనున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానం శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇకపై వాహనం కొనుగోలు చేసిన డీలర్ పాయింట్ వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తిచేసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం ద్వారా సమయం ఆదా అవడంతో పాటు వాహనదారులకు వేగంగా సేవలు అందనున్నాయి. వాహనదారులకు సౌలభ్యం కల్పించే ఉద్దేశంతో […]

    The post తెలంగాణలో నేటి నుంచి కొత్త విధానం అమలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment