• Login / Register
  • Site Logo

    తుఫాన్ మొంథా ఎఫెక్ట్ తో రైతులు విలవిల

    Rss వార్తలు

    నవతెలంగాణ – గోవిందరావుపేట మండల వ్యాప్తంగా మొంథా తుఫాన్  ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివారం మండలంలోని చల్వాయి గోవిందరావుపేట పసర ముద్దుల గూడెం గాంధీ నగర్ లక్ష్మీపురం తదితర గ్రామాల్లో స్వల్పకాలిక రకాలైన వరి వంగడాలను కొద్దిగా గొప్ప వరి కోతలు కోసిన రైతులు తమ ధాన్యాన్ని ఉదయం పూట ఆరవస్తు సాయంత్రం పూట పోగుచేస్తూ అవస్థలు పడుతున్నారు. సాధారణంగా రైతులు ఒకసారి ధాన్యాన్ని ఆరబోస్తే పూర్తిగా ఆరినాక కుప్పగా చేసుకొని శుభ్రం చేసుకుంటారు. తుఫాన్ ప్రభావంతో పరిస్థితులు […]

    The post తుఫాన్ మొంథా ఎఫెక్ట్ తో రైతులు విలవిల appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment