• Login / Register
  • Site Logo

    తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

    Rss వార్తలు

    ఎకరాకి రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలి: మండల కార్యదర్శి వర్ధo సైదులు నవతెలంగాణ – అచ్చంపేట రెండు రోజుల నుంచి కురిచిన భారీ వర్షానికి రైతులు వేసుకున్న పత్తి జొన్న మొక్కజొన్న, వరి, పల్లి, పంటలు పూర్తిగా నష్టపోయాయి. తక్షణమే రెవెన్యూ అధికారులు సర్వే చేసి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని (భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు) సిపిఎం మండల కార్యదర్శి వర్ధo సైదులు గురువారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్డీవో ఆఫీస్ లో ఏవో పరిపాలన అధికారి  సలాం ఉద్దీన్ […]

    The post తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment