• Login / Register
  • Site Logo

    తుఫాన్ ఎఫెక్ట్ నివారణ కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలి

    Rss వార్తలు

    – సమస్యలు గుర్తించి వెంటనే పరిష్కరించాలి : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డినవతెలంగాణ-మిర్యాలగూడ : తుఫాను ప్రభావంతో నష్టపోయిన  వివరాలను సేకరించి సమన్వయంతో  అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరారు. గురువారం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొంధా తుఫాన్ దాటికి దెబ్బతిన్న రోడ్లను ఆర్ అండ్ బి శాఖ అధికారులు గుర్తించాలన్నారు. రైతులు ధాన్యం రవాణాకు ఇబ్బంది కలగకుండా గ్రామాల నుంచి వచ్చే రోడ్లలో గుంతలను […]

    The post తుఫాన్ ఎఫెక్ట్ నివారణ కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment