– సమస్యలు గుర్తించి వెంటనే పరిష్కరించాలి : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డినవతెలంగాణ-మిర్యాలగూడ : తుఫాను ప్రభావంతో నష్టపోయిన వివరాలను సేకరించి సమన్వయంతో అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరారు. గురువారం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొంధా తుఫాన్ దాటికి దెబ్బతిన్న రోడ్లను ఆర్ అండ్ బి శాఖ అధికారులు గుర్తించాలన్నారు. రైతులు ధాన్యం రవాణాకు ఇబ్బంది కలగకుండా గ్రామాల నుంచి వచ్చే రోడ్లలో గుంతలను […]
The post తుఫాన్ ఎఫెక్ట్ నివారణ కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలి appeared first on Navatelangana.
Leave A Comment