ఎకరానికి 30 వేలు పరిహారం ఇవ్వాలి నేలకొరిగిన పంటలను పరిశీలించిన జూలకంటి నవతెలంగాణ మిర్యాలగూడ తుఫాను ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలకు పరిహారం అందించి ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మిర్యాలగూడ మండలంలోని గూడూరు గ్రామంలో నెలకొరిగిన వరి పంట పొలాలను పరిశీలించారు. రైతులను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంతా తుఫాను వల్ల రైతులకు తీరని అన్యాయం […]
The post తుఫాను ప్రభావంతో నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలి : సీపీఐ(ఎం) appeared first on Navatelangana.
Leave A Comment