గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలిఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షనవతెలంగాణ – రాజన్న సిరిసిల్లజిల్లాలో తుది దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి, గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం హౌసింగ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, ఎంపీడీఓలు, మండల ప్రత్యేక అధికారులతో సమీక్ష […]
The post తుది దశలో ఉన్న ఇండ్లను పూర్తి చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment