• Login / Register
  • Site Logo

    తీరని అన్యాయం

    Rss వార్తలు

    తెలంగాణ ఏం తప్పు చేసింది..జాతీయ ఉపాధి హామీకి బీజేపీ తూట్లుఎస్సీ,ఎస్టీ,మైనార్టీ సంక్షేమాన్ని పట్టించుకోలేదుసీఎం రేవంత్‌తోపాటు మంత్రులు, ఎంపీలు ప్రధానిని కలుద్దాం : ఉప ముఖ్యమంత్రి భట్టి విజ్ఞప్తి నవ తెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రూ.53.47 లక్షల కోట్ల బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, పార్లమెంటు సభ్యులు (ఎంపీలు) బృందంగా […]

    The post తీరని అన్యాయం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment