• Login / Register
  • Site Logo

    తిరుమల కల్తీ నెయ్యి లడ్డూ కేసు..ముగిసిన సిట్ విచారణ

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్‌ చేపట్టిన విచారణ ముగిసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్‌ టిటిడి నుంచి నెయ్యి సరఫరాదారులతో పాటుగా అనేక మందిని ప్రశ్నించింది. మరి కొందరిని అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశ పెట్టింది. కాగా, సిట్‌ విచారణ పూర్తయి ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేయడానికి సిద్దమైంది. 15 నెలలుగా.. 12 రాష్ట్రాల్లో విచారణ …. గత 15 నెలలుగా 12 రాష్ట్రాల్లో టిటిడి లడ్డూ […]

    The post తిరుమల కల్తీ నెయ్యి లడ్డూ కేసు..ముగిసిన సిట్ విచార‌ణ‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment