• Login / Register
  • Site Logo

    తిమ్మాపురం నిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పించాలి

    Rss వార్తలు

    నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ భువనగిరి మండలంలోని బిఎన్ తిమ్మాపురం  గ్రామంలో ఉన్న ఇండ్ల నష్టపరిహారం త్వరగా ఇప్పించాలని, నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. త్వరగా వస్తే నూతన ఆర్ అండ్ ఆర్ కాలనిలో ఇండ్లు నిర్మించుకుంటామని, నూతన కాలనిలో ప్రభుత్వ భవనాలు ప్రాధమిక,  ఉన్నత పాఠశాల భవనాలు గ్రామపంచాయతీ భవనం ,అంగన్వాడీ భవనాలు త్వరగా నిర్మించాలని, కాలనిలో రోడ్లు, మంచినీటి వ్యవస్థ డ్రైనేజీ,వీధి లైట్లు,త్వరగా ఏర్పాటు చేయలనికోరారు.సెక్టార్ 1కి […]

    The post తిమ్మాపురం నిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment