23న మంత్రి శ్రీధర్ బాబుతో భేటి హామీతో విరమణనవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్ల ఓసీపీకి డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లు,భూములు సేకరించాలంటూ శనివారం భూ నిర్వాసితులు ఓసిపి బ్లాక్-1లో ఆందోళన, నిరసన చేపట్టి బైఠాయించారు. తాము ఎనిమిదేళ్లుగా ఓసిపి దుమ్ము,దూళితో నరకయాతన అనుభవిస్తున్నామని తెలిపారు. ఓసిపి బ్లాస్టింగ్ దెబ్బలతో తమ ఇండ్లు, ఇంటి గోడలు భారీగా పగుళ్లకు గురికావడంతో తాము భయాందోళనకు గురివుతున్నట్లుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం ఓసిపి దుమ్ము,దూళి ఇళ్లలోకి చేరి […]
The post తాడిచెర్ల ఓసపీలో నిర్వాసితులు ఆందోళన.! appeared first on Navatelangana.
Leave A Comment