– చెరువు సమీపంలో పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకున్న అజయ్– తండ్రికి ఫోన్ చేసి సమాచారం.. ఎంజీఎంకు తరలింపునవతెలంగాణ – పరకాల: తల్లి మందలించిందన్న మనస్తాపంతో ఓ యువకుడు చెరువు సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకున్న విషాద ఘటన శాయంపేట మండలం మైలారం గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మైలారం గ్రామానికి చెందిన కుక్కల రమేష్ కుమారుడు అజయ్ (22) బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాడని తల్లి ఆదివారం మందలించింది. తల్లి మాటలకు […]
The post తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్యాయత్నం appeared first on Navatelangana.
Leave A Comment