నవతెలంగాణ హైదరాబాద్: తమిళనాడు డిస్కమ్ నుంచి వేదాంత పవర్ బిజినెస్ 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని (PPA) అందుకుంది. తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (TNPDCL) టెండర్లో అత్యధిక వాటాను వేదాంత మీనాక్షి ఎనర్జీకి 300 మెగావాట్లు, వేదాంత లిమిటెడ్ ఛత్తీస్గఢ్ థర్మల్ పవర్ ప్లాంట్కు 200 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం (PPA) ద్వారా దక్కించుకుంది. తమిళనాడు విద్యుత్ పంపిణీ కార్పొరేషన్ లిమిటెడ్ (TNPDCL) నుంచి వేదాంత లిమిటెడ్ థర్మల్ వ్యాపార […]
The post తమిళనాడు డిస్కమ్ నుంచి వేదాంత పవర్ బిజినెస్ 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం appeared first on Navatelangana.
Leave A Comment