బీహార్ వలసకార్మికులపై డీఎంకే వేధింపులకు పాల్పడుతోందని విద్వేష వ్యాఖ్యలుతీవ్రంగా ఖండించిన స్టాలిన్శతృత్వాన్ని రెచ్చగొట్టే బదులు సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచనప్రధాని వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్, సీపీఐ(ఎం)ఎన్డీఏ మ్యానిఫెస్టో విడుదల న్యూఢిల్లీ : తమిళనాడుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషం చిమ్మారు. బీహార్కు చెందిన వలస కార్మికులపై డీఎంకే వేధింపులకు పాల్పడుతోందని విద్వేష వ్యాఖ్యలు చేస్తూ ప్రాంతాల చిచ్చుపెట్టడానికి మోడీ ప్రయత్నించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోడీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మహాగట్బంధన్కు చెందిన పార్టీలు […]
The post తమిళనాడుపై విషం చిమ్మిన మోడీ appeared first on Navatelangana.
Leave A Comment