• Login / Register
  • Site Logo

    తడిసిన, నల్లబడిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

    Rss వార్తలు

    మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి నవతెలంగాణ – రామారెడ్డి భారీ వర్షాలకు వరి కొనుగోలు కేంద్రాల్లో తడిసిన, నల్లబడిన ధాన్యాన్ని వేషరతుగా కొనుగోలు చేయాలని మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి రైతులతో కలిసి డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని పోసానిపేట్, రామారెడ్డి వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ… రైతులకు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సన్న రకానికి రూ.500 చెల్లించాలని, వర్షాలకు పంట నష్టం […]

    The post తడిసిన, నల్లబడిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment