• Login / Register
  • Site Logo

    ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనను ఖండిస్తున్నాం

    Rss వార్తలు

    కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం : సీపీఐ(ఎం)నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌దేశాన్ని దిగ్భ్రాంత్రికి గురిచేసిన ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటనను సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని పేర్కొంది. మంగళవారం ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ఘటనలో 13 మంది చనిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. మృతులకు సంతాపాన్ని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘కేంద్రంలోనూ, […]

    The post ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనను ఖండిస్తున్నాం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment