• Login / Register
  • Site Logo

    ఢిల్లీ పేలుడు ఘటన.. 12కు చేరిన మృతుల సంఖ్య

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. దిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్‌ వద్ద సోమవారం జరిగిన పేలుడులో అక్కడికక్కడే 9 మంది మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు మంగళవారం చనిపోవడంతో.. మృతుల సంఖ్య 12కు చేరింది.

    The post ఢిల్లీ పేలుడు ఘటన.. 12కు చేరిన మృతుల సంఖ్య appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment