• Login / Register
  • Site Logo

    ఢిల్లీ పనివేళల్లో మార్పులు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఒకవైపు వాయు కాలుష్యం, మరోవైపు శీతాకాలం ఢిల్లీని వ‌ణికిస్తున్నాయి. ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు తీసుకొచ్చింది ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం. నవంబర్ 15 నుండి ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు పనిచేస్తాయని, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పనిచేస్తాయని ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశాలు జారీ చేశారు. సవరించిన పనివేళల మార్పులు […]

    The post ఢిల్లీ ప‌నివేళ‌ల్లో మార్పులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment