నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో అప్రమత్తమైన కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి, దర్యాప్తును ముమ్మరం చేశారు. సోమవారం సాయంత్రం 6.52 గంటలకు ఈ పేలుడు జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 24 మందికి తీవ్రగాయాలు కాగా, […]
The post ఢిల్లీలో భారీ బాంబు పేలుడు..వెలుగులోకి సంచలన విషయాలు appeared first on Navatelangana.
Leave A Comment