నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబు పేలిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 9 మంది మృతిచెందారు. అయితే ఆత్మాహుతి దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సూసైడ్ బాంబర్కు చెందిన ఫోటోను రిలీజ్ చేశారు. డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఆ దాడికి పాల్పడి ఉంటారని అంచనా వేస్తున్నారు. తెలుపు రంగు హుందైయ్ ఐ20 కారులో ఉమర్ ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ సూసైడ్ బాంబర్కు చెందిన ఫోటో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నది. జమ్మూకశ్మీర్, హర్యానా […]
The post ఢిల్లీలో ఆత్మాహుతి దాడి!..సూసైడ్ బాంబర్ ఫోటోరిలీజ్ appeared first on Navatelangana.
Leave A Comment