• Login / Register
  • Site Logo

    ఢిల్లీలోనూ ఓట్ చోరీ: ఆప్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతలు ‘ఓటు దొంగతనం’ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఆరోపించింది. వారంతా ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లోనూ, ప్రస్తుత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లనూ ఓటు వేశారని ఆరోపించింది. భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఓటర్ల జాబితాలలో నకిలీని నిరోధించేందుకు ఉద్దేశించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌) డ్రైవ్ ఉన్నప్పటికీ ఇలా జరిగిందని ‘ఆప్‌’ పేర్కొంది. ఆప్ ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాజ్యసభ ఎంపీ […]

    The post ఢిల్లీలోనూ ఓట్ చోరీ: ఆప్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment