గాలి నాణ్యత సూచీ 400 మార్కును దాటిన వైనంన్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం న్యూఢిల్లీని కాలుష్య మేఘాలు కమ్మేశాయి. దట్టమైన దుప్పటి కప్పుకున్నట్లు కనిపిస్తోంది. అనేక ప్రాంతాల్లో ఆదివారం ‘తీవ్రమైన’ వాయు కాలుష్య స్థాయిలను ఎదుర్కొన్నాయి. గాలి నాణ్యత సూచిక (ఎక్కుఐ) 400 మార్కును దాటింది. ఆనంద్ విహార్, చాందిని చౌక్, నెహ్రూ నగర్, ఆర్కే పురం, రోహిణితో సహా అనేక ప్రాంతాలు 400 కంటే ఎక్కువ ఎక్యుఐ నమోదు చేశాయి.దట్టమైన పొగమంచు నగరాన్ని ఆవరించింది. […]
The post ఢిల్లీని కమ్మేసిన కాలుష్య మేఘాలు appeared first on Navatelangana.
Leave A Comment