కయ్యానికి కాలుదువ్వుతున్న ట్రంప్ ప్రభుత్వం 17 దాడులు…67 మంది మృతి వాషింగ్టన్ : ఎనిమిది నెలల కాలంలో ఎనిమిది యుద్ధాలు ఆపానని చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనను తాను ఓ శాంతిదూతగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఘర్షణలను నివారించినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందని ఆశించి భంగపడ్డారు. అయితే అగ్రరాజ్యం నిజంగానే శాంతిని కోరుకుంటోందా అని ప్రశ్నిస్తే లేదనే సమాధానమే వస్తుంది. శత్రు దేశాలపై ఏదో ఒక సాకుతో కయ్యానికి కాలు దువ్వడం […]
The post డ్రగ్స్పై కాదు… వెనిజులా పైనే appeared first on Navatelangana.
Leave A Comment