• Login / Register
  • Site Logo

    డోంగ్లీలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే తోట

    Rss వార్తలు

    నవతెలంగాణ- మద్నూర్ డోంగ్లి మండలంలోని పలు గ్రామాల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు శనివారం విస్తృతంగా పర్యటించారు. అదేవిధంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. డోంగ్లీ మండల కేంద్రం తో సహా సిర్పూర్, పెద్ద టాక్లి, చిన్న టాక్లి, లింబూర్, ఇలేగావ్, మొఘ, గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా నిరంతర కృషి […]

    The post డోంగ్లీలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే తోట appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment