• Login / Register
  • Site Logo

    డోంగ్లిలో కంది కొనుగోలు కేంద్రం ప్రారంభం..

    Rss వార్తలు

    నవతెలంగాణ – మద్నూర్డోంగ్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో కంది మద్దతు ధర కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా డోంగ్లి సింగిల్ విండో కార్యదర్శి బి బాబురావు మాట్లాడుతూ.. కంది పంట రైతులు ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాని అన్నారు. కంది పంట క్వింటాలుకు మద్దతు ధర రూ.8 వేలు కల్పించినట్లు తెలిపారు. నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్మర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్సిసిఎఫ్ అలాగే తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య మార్క్ఫెడ్ […]

    The post డోంగ్లిలో కంది కొనుగోలు కేంద్రం ప్రారంభం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment