– రాయపోల్ ఎస్ ఐ కుంచం మానసనవతెలంగాణ- రాయపోల్రాయపోల్ మండల పరిధిలో వివాహ శుభకార్యాలకు ఊరేగింపులకు ఇతర కార్యక్రమాలకు డీజే ఉపయోగిస్తే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, ప్రజలకు డీజే యజమానులకు ఆపరేటర్లకు తెలియజేయడం జరుగుతుందని రాయపోల్ ఎస్ఐ కుంచం మానస అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిటీ పోలీస్ యాక్ట్ అమరులో ఉన్న సందర్భంగా వివాహ ఊరేగింపులు కానీ పార్టీల సమావేశాలు ఇతర ఎలాంటి కార్యక్రమాల కైనా డీజే ఉపయోగిస్తే తప్పనిసరిగా […]
The post డీజేలకు తప్పనిసరి అనుమతి తీసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment