డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లునవతెలంగాణ-కందుకూరుడిసెంబర్ 8, 9 తేదీలలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని భారత్ ఫ్యూచర్ సిటీని ఆదివారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. ప్రజా ప్రభుత్వం రెండేండ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 2047 తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంటును ప్రపంచానికి చూపిస్తామ న్నారు.. 2047 వరకు తెలంగాణ ఏరకంగా ఉండబోతుంది, ఏ రకంగా ఉండాలి […]
The post డిసెంబర్ 8, 9 తేదీలలో గ్లోబల్ సమ్మిట్ appeared first on Navatelangana.
Leave A Comment