వాటి నుంచే 97 శాతం ఫిర్యాదులుటీవీ, పేపర్లపై మూడు శాతం కంటే తక్కువటాప్లో బెట్టింగ్ ప్రకటనలుమెటాపైనే అత్యధికం ఏఎస్సీఐ రిపోర్ట్లో వెల్లడి ముంబయి : డిజిటల్ మీడియాలోనే అత్యధికంగా ప్రకటనల ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్తో ముగిసిన కాలానికి సంబంధించిన ఆర్థ వార్షిక కంప్లయింట్ నివేదికను ఎఎస్సిఐ వెల్లడించింది. ప్రపంచంలో డిజిటల్ ప్లాట్ఫారమ్ల ఆధిపత్యాన్ని, అదే సమయంలో వాటిలో […]
The post డిజిటల్ మీడియా అడ్డగోలు ఉల్లంఘనలు appeared first on Navatelangana.
Leave A Comment