పీయూశ్ గోయల్ రాజీనామా చేయాలిగ్రామాల్లో ఆందోళనలకు ఏఐకేఎస్ పిలుపు న్యూఢిల్లీ: అమెరికాతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం నుంచి వ్యవసాయాన్ని మినహాయించడం అబద్ధమని ముడి పత్తి దిగుమతిపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి చేసిన డిక్లరేషన్ వెల్లడించిందని ఏఐకేఎస్ పేర్కొంది. ‘అమెరికా నుంచి భారత్ ముడి పత్తిని కొనుగోలు చేస్తుంది. ఈ పత్తితో తయారైన వస్త్ర ఉత్పత్తుల ఎగుమతులపై సున్నా శాతం పన్ను అమలవుతాయి’, ‘భారత్- అమెరికా మధ్య మధ్యంతర ఒప్పందం అమల్లోకి వచ్చినప్పుడు బంగ్లాదేశ్ […]
The post ట్రేడ్డీల్లో వ్యవసాయంపై అబద్ధాలే appeared first on Navatelangana.
Leave A Comment