మోడీపై పీయుశ్ గోయల్ ప్రశంసలు న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ‘స్నేహం’ కారణంగానే అత్యుత్తమ ఒప్పందం కుదిరిందని, మన పొరుగు దేశాలతో పోలిస్తే ఇదే మంచి ఒప్పందమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయుశ్ గోయల్ తెలిపారు. అయితే ఒప్పందం వివరాలేమిటో ఆయన వెల్లడించలేదు. వాటిని త్వరలోనే ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. వ్యవసాయం, పాడి సహా కీలక రంగాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రధాని చూశారని అన్నారు. గోయల్ […]
The post ట్రంప్తో స్నేహం వల్లనే అత్యుత్తమ ఒప్పందం appeared first on Navatelangana.
Leave A Comment