నవతెలంగాణ-వలిగొండ రూరల్మండలంలోని బునాదిగాని కాలువ ద్వారా టేకులసోమారంలో నల్లచెరువు నిండి అలుగుపోస్తున్న సందర్భముగా రైతుల శ్రేయస్సు కోసం ఆ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, కాంగ్రెస్ నాయకులు చేగూరీ మల్లేశం ఆధ్వర్యంలో కాలువ నుండి చెరువు వరకు కాలువ ఏర్పాటుచేసిన సందర్భముగా చెరువు నిండి అలుగుపోస్తున్న సందర్భముగా ఆయన రైతులతో కలిసి చేరువులోనీ నీరుకు పూలు చల్లి హారతులు ఇచ్చి కట్ట మైసమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. అనంతరం మల్లేశంను రైతులు శాలువతో పూలమాలతో సన్మానించారు.ఈ […]
The post టేకులసోమారంలో చెరువుకు కట్టమైసమ్మకు పూజలు appeared first on Navatelangana.
Leave A Comment