పరిశ్రమల రంగానికి మూల సంపద ఖనిజాలుఎస్కీలో మైనింగ్పై జాతీయ సదస్సులో వక్తలు నవతెలంగాణ-సిటీబ్యూరోటెక్నాలజీతో మైనింగ్ రంగంలో ఉత్పత్తిని పెంచొచ్చని, విశాలమైన ఈ విశ్వంలో అపారమైన ఖనిజ సంపద కలిగి ఉండటం ప్రకృతి మనకిచ్చిన వర ప్రసాదమని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హరి సర్వోత్తమన్ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో గురువారం నుంచి ప్రారంభమైన మూడ్రోజుల మైనింగ్ జాతీయ సదస్సు ‘ఆపరేషనల్ ఎక్సెలెన్స్ ఇన్ […]
The post టెక్నాలజీతో మైనింగ్ రంగంలో ఉత్పత్తి పెంపు appeared first on Navatelangana.
Leave A Comment