నవతెలంగాణ-హైదరాబాద్: మహిళల వన్డే క్రికెట్ వరల్డ్ కప్ టోర్నిలో రెండో సెమిఫైనల్లో ఆసీస్పై ఇండియా టీం అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 9 బంతులుండగానే ఛేదించింది. జెమీమా అజేయసెంచరీ (127: 134 బంతుల్లో 14 ఫోర్లు)తో మ్యాచ్ను గెలిచింది. తాజాగా దేశవ్యాప్తంగా మహిళల టీమిండియాపై ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. టీమిండియాను చూసి దేశం గర్విస్తోందని అగ్ర దర్శకుడు రాజమౌళి అభినందనలు తెలిపారు. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 […]
The post టీమిండియాపై ప్రశంసల జల్లు appeared first on Navatelangana.
Leave A Comment