నవతెలంగాణ – హైదరాబాద్ : అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కాసేపట్లో భారత్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకున్నారు.భారత్ జట్టు..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, బుమ్రా, ఇషాన్ కిషన్, రింకూ సింగ్, సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, తిలక్ వర్మ.నెదర్లాండ్స్ : మైఖేల్ లెవిట్, మాక్స్ ఓ’డౌడ్, బాస్ […]
The post టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ appeared first on Navatelangana.
Leave A Comment